జనంన్యూస్ మార్చి 15 ఎలిగేడు మండలం శనివారము రోజున పదవ తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసారు
జనం న్యూస్ , మార్చి 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ కరీంనగర్లోని కెఎస్ఎల్ కన్వెన్షన్ హాల్లో బుధవారం బుద్ధిజం పద్ధతిలో ఘనంగా వివాహ వేడుక నిర్వహించారు.…
జనం న్యూస్ మార్చి 15 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) గోరంట్ల మండలం పులేరుగ్రామపంచాయతీ పరిధిలోని మరెడ్డిపల్లెలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి భక్తులు…
జనం న్యూస్ మార్చి 15 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ స్తూపాన్ని ఆవిష్కరించిన జనసేన ప్రధాన కార్యదర్శి.. సంజయ్ జనసేన పార్టీ…