జనంన్యూస్ మార్చి 15 ఎలిగేడు మండలం శనివారము రోజున పదవ తరగతి తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసారు
జనం న్యూస్ మధిర మార్చి 14, దోర్నాల కృష్ణ మధిర మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీటి సమస్య, పారిశుద్ధ్యంపై అధికారులు ప్రేత్యేక ద్రుష్టి సారించి శాశ్వత పరిస్కారం చూపాలని…
జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా పూల మాలలతో విశేషాలంకరణ చేశారు.ఆలయ…