ఉగాది వేడుకలకు పోచమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు – కొత్త కమిటీ ప్రచారాన్ని ఖండించిన పాలకవర్గం

జనం న్యూస్, మార్చి 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్: ఉగాది పండుగ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని పోచమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు…

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 5, 20,వార్డుల పర్యటన – సమస్యల పరిష్కారానికి చైర్మన్ ప్రశాంత్ కుమార్ హామీ

జనం న్యూస్, మార్చి 14, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక…

చిన్నారులకు అన్నప్రాసన చేసిన కౌన్సిలర్ మంద రాధ

జనం న్యూస్, మార్చ్ 14 ,కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ జమ్మికుంట మున్సిపాలిటీ 22వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.…

పేకాట ఆడుతున్న ఆరుగురి పై కేసు నమోదు,

జనం న్యూస్ 2026 మార్చి14( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) చేగుంట మండలం బోనాల గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ…

ఆత్మ విశ్వాసం తో పరీక్షలు రాయాలి

జనంన్యూస్ మార్చి 14 ఎలిగేడు మండలం 14-03-2026 శనివారము రోజు నుండి జరుగు తున్న పదవి తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా భయాందోళనలు…

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : ఎంఈఓ వెంకటేశ్వర్లు

జనం న్యూస్ మునగాల మండలం మార్చి 14 – కందిబండ హరీష్. నేటి నుంచి జరగబోయే 10 వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా…

అన్నదాత సుఖీభవ మూడో విడత పంపిణీ..

జనం న్యూస్ 13 మార్చి 2026 బండి ఆత్మకూరుమండలం,శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : మండలంలోని శ్రీ లక్ష్మి జనార్ధన స్వామి ఆలయంలో మండల వ్యవసాయ అధికారి పవన్…

దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు

జనం న్యూస్ 14 మర్చి (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం లోని రెడ్డిపేట గ్రామ నివాసులు గాడిలా భైరయ్య భాగ్య…