విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలి – తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరినాథ్

జనం న్యూస్ మార్చి 14 మోపిదేవి: మోపిదేవి మండలంలోని పెదప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 28 మంది విద్యార్థి, విద్యార్థినులకు పరీక్షల…

నూతన రోడ్డును శంకుస్థాపన చేసిన సర్పంచ్ నవ్య నాగరాజ్ గౌడ్

జనం న్యూస్:-14-03-2026 మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినటువంటి కళ్ళకళ్ గ్రామంలో ఈరోజు నవ్య నాగరాజ్ గౌడ్ మరియు వీరబోయిన ప్రవీణ్ కుమార్ ముదిరాజ్…

అస్తమించిన ఎర్ర సూర్యుడు

జనం న్యూస్ ప్రతినిధి 14 మార్చ్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (బాపు) ఇక లేరు…

సీతారాంపురం యం పి ఎస్ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవవేడుకలు

జనం న్యూస్ గుండాల మార్చి 14.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం లోని సీతారాంపురం గ్రామ యం. పి. ఎస్. పాఠశాలలో అంగన్వాడీ పాఠశాలలో…

వాతావరణ మార్పుల వల్ల సంభవించే ఆరోగ్య సమస్యలపై అవగాహన అవసరం:శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్

జనం న్యూస్ మార్చి 14(రిపోర్టర్ నల్లబోతుల రాజు)అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం(స్వస్తి )బృందం…

ఆలేరు ఇఫ్తార్ విందులో పాల్గొన్న జనగాం ఉపేందర్ రెడ్డి

జనం న్యూస్ 14 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని మర్కాస్ మసీదులో శుక్రవారం రోజున కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిపిసిసి…

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు

జనం న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జ్ : తేదీ: మార్చి 14, 2026. ఫ్యూచర్ సిటీ పరిధిలో మార్చి 14 నుండి ఏప్రిల్…

ప్రజా పాలన. ప్రగతి పతం ప్రణాళికలో భాగంగా లింగంపేట్ ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం

జనం న్యూస్ మార్చ్ 14 (మండల్ లింగంపేట్) జిల్లా కామారెడ్డి. రిపోర్టర్ రవీందర్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లింగంపేటలో మెగా వైద్య…

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వీకేఎస్పీ చెక్ అందజేత

జనం న్యూస్ మార్చి 14 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొల్లూరి సత్య సుందరి పేరు మీద వార్షికోత్సవ ఇంటర్నేషనల్ యుపిఎస్పి పథకంలో 2017 జాయిన్ అయ్యారు…