మధిరలో గ్లాకోమా అవగాహన ర్యాలీ మధిర సూపరింటెండెంట్ డా అనిల్ కుమార్

జనం న్యూస్ మధిర, మార్చి15, దోర్నాల కృష్ణ. ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా మార్చి 8–14గ్లాకోమా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మధిర పట్టణంలో అవగాహన ర్యాలీ…

బడుగు బలహీనవర్గాల మహాసేవ సమితి లో చేరికలు

జనం న్యూస్ మార్చి 15 పుల్లంపేట బడుగు బలహీన వర్గాల మహాసేవ సమితిలో భారీగా చేరికలు సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆర్ దేవరాజు సమక్షంలో అనేకమంది…

పగడ్బందీగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం

జనం న్యూస్ మార్చ్ 15 (నిర్మల్ జిల్లా స్టాపర్) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నాయని ఆ…

కంగ్టి లో పరీక్ష కేంద్రలకు సకాలంలో హాజరైనా విద్యార్థుల,

జనం న్యూస్,మార్చ్ 15 ,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు నిర్వహించారు.పదవ తరగతి రాత పరీక్ష రాయడానికి…

కొర్రకోడు దళిత యువ నేత ఆర్ డి టి టీచర్ బిజెపిలో చేరిక..

జనం న్యూస్ కూడేరు మార్చి 15 రిపోర్టర్ ముంగ ప్రదీప్ మండల పరిధిలోనికొర్రకోడు గ్రామ దళిత నివాసి శనివారం బిజెపి పార్టీలోకి చేరడం జరిగినది.. కిసాన్ మోర్చా…

కండక్టర్, డ్రైవర్ నిజాయితీపై ఫోన్ యజమాని, ప్రయాణికుల ప్రశంసలు

జనం న్యూస్ మర్చి 15 ఎండీ జహంగీర్ వనపర్తి–నాగర్ కర్నూల్ మార్గంలో బస్సులో మరిచిపోయిన స్మార్ట్ ఫోన్ భద్రపరిచిన కండక్టర్ బస్సు నంబర్ TS 31TA 5447లో…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులుగా నియమితులైన పసుపులేటి బాలరాజు కు

జనం న్యూస్ మార్చ్ 15 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గౌరవ పసుపులేటి బాలరాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 వ ఆవిర్భావం దినోత్సవం నిర్వహించిన మాజీ ఏఎంసీ చైర్మన్ రాష్ట్ర మహిళా విభాగ జాయింట్ సెక్రటరీ రాజులమ్మ

జనం న్యూస్ మార్చ్ 15 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) అల్లూరి జిల్లాకొయ్యూరు మండలం నల్లగొండ పంచాయతీలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జగనన్న…

ఎండను సైతం లెక్కచేయకుండా చురుగ్గా సాగుతున్న రీ సర్వే

జనం న్యూస్ కూడేరు మార్చి 15 రిపోర్టర్ ముంగా ప్రదీప్ కూడేరు మండల పరిధిలోని గొటుకూరు రెవిన్యూ నందు రీ సర్వే అధికారులు భూ సమగ్ర రీసర్వే…

నేడు గిరిజన భవనం నందు ఆదివారం రాజేంద్రపాలెంలో మెగా వైద్య శిబిరం నర్సీపట్నం శారదా ఆస్పటల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది

జనం న్యూస్ మార్చి15 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నేడు 15న ఆదివారం రాజేంద్రపాలెంలో మెగా వైద్య శిబిరం ఈ…