ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

జనం న్యూస్ జనవరి 20 బోధన్ మండలం బోధన్ పట్టణంలోని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా…

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సమస్యలే ప్రాధాన్యంగా కలిసికట్టుగా ముందుకు సాగుతాము

జనం న్యూస్ చేగుంట జనవరి 20,1.2026, మెదక్ జిల్లా చెగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు చేగుంట మండలం,చందాయిపేట గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం పంచాయతీ సెక్రటరీ…

అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న మెదక్

జనం న్యూస్ 2026 జనవరి 20 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ పదేళ్లు పాలించిన బిఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రాంగా మార్చారనీ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్…

245 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద 71 లక్షల చెక్కును అందజేసిన మంత్రి దామోదర రాజనరసింహ

జనం న్యూస్ జనవరి 20 ప్రతినిధి ఎండి జహంగీర్, నాగర్ కర్నూల్ పట్టణంలో ఇందిరా మహిళాశక్తి పథకం వడ్డీ లేని రుణాల కింద మంజూరు అయిన 71…

బిజెపి నూతన అద్యక్షునిగా నితిన్ ,ఏకగ్రీవంగా ఎన్నిక హర్షం వ్యక్తం చేసిన పాలూరి

జనం న్యూస్ జనవరి 20 ముమ్మిడివరం, బిజెపి అద్యక్షునిగా నితిన్ ,ఏకగ్రీవంగా ఎన్నిక పాలూరి సత్యానందం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ…

మార్నింగ్ వాక్‌లో భాగంగా రాఘవేంద్ర కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 20 రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మార్నింగ్ వాక్‌లో భాగంగా డివిజన్‌లోని…

ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ జనవరి 20 ప్రతినిధి ఎండి జహంగీర్, పోటీ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ,…

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర లో క్రికెట్ పోటీలు ప్రారంభించిన గుడిపల్లి ఎస్ ఐ నర్సింహులు,ఆలయ కమిటీ చైర్మన్ వద్దిరెడ్డి వెంకటరెడ్డి.

జనం న్యూస్ నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం ప్రతినిధి శ్రీరమణ. పీ.ఏ.పల్లి మండలం లోని మేడారం గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ ఆలయ బయటా క్రికెట్ పోటీలు…

గ్రామాల అభివృద్ధికి సర్పంచులే మూల స్తంభాలు: ఎమ్మెల్యే

జనం న్యూస్ జనవరి 20 నడిగూడెం గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులే మూలస్తంభాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ప్రజలతో నిత్యం మమేకమై గ్రామ సమస్యలను…

కిత్తంపేట లో యువకుడు మనస్థాపం తోగడ్డి మందుతాగి ఆత్మహత్య

జనం న్యూస్ జనవరి 20 రావికమతం విలేఖరి గుమ్మడు వెంకటేశ్వరరావు, తండ్రికి తాగుడు వ్యసనం, తల్లి దండ్రులు మద్య తరచూ గొడవలు, ఇంటి పరువు వీధిన పడుతోందని…