శవాలపైనా వసూళ్లు.. కలెక్టర్ ముందే రోగుల బంధువుల కన్నీళ్లు!

జనం న్యూస్‌ 19 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ కెజిహెచ్ లో లంచం లేనిదే పని జరగదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్ఫార్జ్‌ అయ్యే వరకు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి లంచం ఇవ్వాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఆఖరికి శవాల మీదా డబ్బులు వసూలు చేస్తున్నారంట. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ నిన్న కెజిహెచ్ ని విజిట్‌ చేయగా శానిటేషన్‌ వర్కర్‌ డబ్బులు అడుగుతున్నట్లు రోగి బంధువులు చెప్పడంతో ఆయన మండిపడ్డారు. మీకెప్పుడైనా ఈ సమస్య ఎదురైందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *