ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు నాటే కార్యక్రమం

జనం న్యూస్/ గంభీరావుపేట మార్చి 15 రాజన్న సిరిసిల్ల జిల్లాగంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజాప్రాలన…

మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కల్పించాలి

జనం న్యూస్ మార్చి 15 బనగానపల్లె బనగానపల్లె మార్కెట్ యార్డులో తాగునీటి సదుపాయం మరుగుదొడ్లు నిర్మించాలి దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి బనగానపల్లె గొర్రెల సంతకు…

మాజీ ఎమ్మెల్యే పరామర్శ

జనం న్యూస్ మార్చ్ 15 (చిలుకూరు మండల) ఇటీవల అనారోగ్యానికి గురైన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శవ్వ మల్లయ్యను మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శించి…

శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవాలకు మంత్రివర్యులు శ్రీ బి.సి. జనార్ధన్ రెడ్డి కి ఆహ్వానం

జనం న్యూస్ మార్చి 15 బనగానపల్లె జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రమైన నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతి మహోత్సవాలకు బనగానపల్లె పట్టణ మంత్రివర్యులు శ్రీ బి.సి.…

ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు

జనం న్యూస్ 15 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ జిల్లా విష్ణువర్ధన్ గౌడ్ శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి…

నేతివానిపల్లి గ్రామ శివారులో నెల రోజుల నుండి రోజుకు ఒక జంతువు బలవుతున్న ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు

జనం న్యూస్ 15 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ జిల్లా విష్ణువర్ధన్ గౌడ్ మల్లకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం…

పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాలు

జనం న్యూస్ 15 మార్చి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం పశువులకు…

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మత పెద్దలకు దుస్తులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి

జనం న్యూస్ మార్చి 15 బనగానపల్లె మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ, బనగానపల్లె వ్యాప్తంగా ఉన్న పలు మసీదులను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన రాష్ట్ర రోడ్లు…

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 23,24,25 తేదీలలో ఇందిరా పార్కు హైదరాబాద్ లో జరిగే రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయండి.

జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా. 15/03/2026 మార్చి 23,24,25 తేదీలలో జరిగే నిరాహార దీక్షల కరపత్రం వనం శాంతి కుమార్ విడుదల చేశారు ఈ సందర్భంగా…

పేద ముస్లిం కుటుంబాలను సంతోషంగా ఉంచేందుకే ‘తోఫా’ పంపిణి ముస్లీం కుటుంబాలకు తోఫా పంపిణి చేసిన చైర్ పర్సన్ సామినేని సుజాత రామనాథం

జనం న్యూస్ మధిర మార్చి 15, దోర్నాల కృష్ణ మధిరరంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేందుకే పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ తోఫాను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని…