ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ జనవరి 20 ప్రతినిధి ఎండి జహంగీర్, పోటీ పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ,…

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర లో క్రికెట్ పోటీలు ప్రారంభించిన గుడిపల్లి ఎస్ ఐ నర్సింహులు,ఆలయ కమిటీ చైర్మన్ వద్దిరెడ్డి వెంకటరెడ్డి.

జనం న్యూస్ నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం ప్రతినిధి శ్రీరమణ. పీ.ఏ.పల్లి మండలం లోని మేడారం గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ ఆలయ బయటా క్రికెట్ పోటీలు…

గ్రామాల అభివృద్ధికి సర్పంచులే మూల స్తంభాలు: ఎమ్మెల్యే

జనం న్యూస్ జనవరి 20 నడిగూడెం గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులే మూలస్తంభాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. ప్రజలతో నిత్యం మమేకమై గ్రామ సమస్యలను…

కిత్తంపేట లో యువకుడు మనస్థాపం తోగడ్డి మందుతాగి ఆత్మహత్య

జనం న్యూస్ జనవరి 20 రావికమతం విలేఖరి గుమ్మడు వెంకటేశ్వరరావు, తండ్రికి తాగుడు వ్యసనం, తల్లి దండ్రులు మద్య తరచూ గొడవలు, ఇంటి పరువు వీధిన పడుతోందని…

రోడ్డు గుంతలు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసికోవాలి

జనం న్యూస్ 20 జనవరి (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కల్కి నగర్ దేవుని పల్లి పెద్ద చెరువు గంగమ్మ గుడి రోడ్డు లో రోడ్డు…

సర్పంచుల పని తీరుపై రాష్ట్రoలో గ్రామాలకు గుర్తింపు

జనం న్యూస్ 2026 జనవరి 20 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ…

బైరాపూర్ గ్రామంలో నవ భారత అంబేద్కర్ సంఘం, నూతన కమిటీ ఎన్నిక

జనం న్యూస్ 20/01/2026/ కల్వకుర్తి:- వెల్దండ మండల పరిధిలో బైరాపూర్ గ్రామపంచాయతీలో నవభారతి అంబేద్కర్ సంఘ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు,…

కల్యాణ లక్ష్మీ సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినా ఎమ్మెల్యే

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరు పూర్ మండల కేంద్రము లోని రైతు వేదికలో బీర్పూర్ మండలానికి చెందిన 30 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం…

బిజెపి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి.సి ఐ టి యు

జనం న్యూస్ 20 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు,…

ఉపాధ్యాయ కుటుంబానికి పి.ఆర్.టి.యు సంఘం లక్ష రూపాయల ఆర్థిక సహాయం

జనం న్యూస్ జనవరి 20 పిట్లం : చిన్న కోడపగల్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఉపాధ్యాయురాలు పి.కాశమని కుటుంబానికి పి.ఆర్.టి.యు…