ఘనంగా తెలుగు జాతి ఆరాధ్య దేవుడు వర్ధంతి వేడుకలు..

జనం న్యూస్ 19 జనవరి 2026 బండిఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా: స్థానిక మండలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు…

ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు అసలేం జరుగుతుంది.

జనం న్యూస్ 19 జనవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా. ఏళ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తుండడంతో మానసికంగా, కుటుంబ పరంగా ఎన్నో అవస్థలు…

ఏలేటి మహిపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పణ

జనం న్యూస్, 19 జనవరి 2026, భీంగల్ మండల రిపోర్టర్ తోఫారం సురేందర్,నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని చౌటుపల్లి గ్రామానికి చెందిన దివంగత నేత ఏలేటి మహిపాల్…

పొగ మంచుతో అనేక ఇబ్బందులు పడుతున్న అశ్వరావుపేట ప్రజలు

జనం న్యూస్ జనవరి 19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం శివశంకర్ అశ్వరావుపేట నియోజకవర్గం లో తెల్లవారుజామున మొదలైన పొగ మంచు ఉదయం 11 సమయం…

గుడిపల్లి మండలం రాయినిపాలెం గ్రామానికి చెందిన బిల్లకంటి విష్ణు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగానికి ఎంపిక.

జనం న్యూస్ 19-01-2026 ప్రతినిధి శ్రీరమణ. నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం గుడిపల్లి మండలం లోని రాయినిపాలెం గ్రామానికి చెందిన బిల్లకంటి మీనయ్య నాగమ్మ దంపతుల కుమారుడు…

ఖమ్మం సిపిఐ మహాసభకు తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు

జనం న్యూస్ జనవరి 19 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మండల ప్రతినిధి శివశంకర్ ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శత వసంత మహాసభలను విజయవంతం చేసేందుకు…

బాలకృష్ణ మరణం బాధాకరం మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ జనవరి 19 ఎలిగేడు మండలం కాల్వ శ్రీరాంపూర్ మండలం పారుపల్లి గ్రామానికి చెందిన సల్పాల బాలకృష్ణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జరిగిన…

ఎన్టీఆర్ కు ఘన నివాళులు..

జనం న్యూస్ జనవరి 19 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా మండల…

పలు ప్రముఖ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసిన బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత

జనం న్యూస్, గుండాల జనవరి, 19.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల. అనిత జనగామ జిల్లా లోని సిద్దుల గుట్ట…

లైబ్రరీని సందర్శించిన జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి.

జనం న్యూస్ 19 జనవరి 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ ప్రభుత్వ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ఆదివారం సందర్శించారు.…