క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం.
జనం న్యూస్/ గంభీరావుపేట జనవరి 20, గంభీరావుపేట మండల కేంద్రంలోని క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి గ్రామ సర్పంచ్ మల్లు గారి నర్సాగౌడ్, ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి చేతుల మీదుగా కెప్టెన్ బట్టు సాయి, టీం బహుమతులు అందుకోవడం జరిగింది.