కల్యాణ లక్ష్మీ సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినా ఎమ్మెల్యే

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరు పూర్ మండల కేంద్రము లోని రైతు వేదికలో బీర్పూర్ మండలానికి చెందిన 30 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 30 లక్షల 3 వేల రూపాయల విలువగల చెక్కులను, మండలానికి చెందిన 5గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో మాజీ కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ల రాంచందర్ రావు మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రాజగోపాల్ రావు మండల సర్పంచులు, ఉప సర్పంచ్ లు, నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *